20, జూన్ 2015, శనివారం

క్లారిటీ

..హటాత్తుగా పుట్టింటికి వెళ్లాల్సి వచ్చి అప్పటికే ఆఫీసు కి వెళ్ళిన బర్త్ తో ఫోన్ లో చెప్పి 
ఒంటరిగా ప్రయాణం అయిన సురేఖ రైల్వే స్టేషన్ లో ట్రైన్ ఎక్కేటపుడు
గుర్తు కొచ్చింది ఇంట్లో బెడ్ రూమ్ లో ఫాను ఆపలేదని.
.
వెంటనే బర్త సెల్ కి ఫోన్ చేసింది.
.
అప్పటికే ఆఫీసులో మీటింగు అటండ్ అవుతున్న అతని ఫోన్ , పి‌ ఎ అటండ్ అయ్యింది.
.
" సార్ మీటింగు అయిపోయాక .. ఇంట్లో బెడ్ రుము లో ఫాను ఆపడమ్ మరిచిపోయానని చెప్పమ్మా "
.
" అలాగే నండి .. చెబుతాను .. మీపేరు ఏమని చెప్పను?" అడిగింది ఆ నారద .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి